కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
ఇవాళ ఏప్రిల్ 10తేదీన వైశాఖ కాలాష్టమి. హైందవ సంప్రదాయంలో కాలభైరవ ఆరాధనకు ఈ రోజు ఎంతో విశేషమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలోని శని, రాహు దోషాల తీవ్రతను తగ్గించుకోవ డానికి, అప్పుల బాధల నుండి గట్టెక్కడానికి కాలాష్టమి నాడు చేసే పూజలు అద్భుత ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.
వైదిక క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా కృష్ణ పక్ష అష్టమిని 'మాస కాలాష్టమి'గా జరుపుకుంటాం. ఈ శుక్రవారం నాటి వైశాఖ కాలాష్టమి గృహస్థులకు, సాధకులకు విశేష ఫలప్రదం. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ (నిశిత ముహూర్తం) చేసే పూజకు ప్రత్యేక శక్తి ఉంటుంది. మీ జీవితంలో దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడాలంటే ఈ క్రింది పరిహారాలు పాటించి చూడండి:
కాలభైరవుని వాహనం కుక్క. ఈ రోజున నల్ల కుక్కకు బెల్లంతో చేసిన రొట్టెను తినిపించడం వల్ల కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, పనుల్లో ఆటంకాలు తొలగుతాయి.
అక్షయ తృతీయ ఈ ఏడాదిఎప్పుడు వస్తోంది..? దీని ప్రత్యేకతలేమిటి..?
భైరవ ఆలయాన్ని సందర్శించి, ఆవాల నూనెతో నాలుగు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. నల్ల నువ్వులు, నల్ల పప్పు లేదా నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇంట్లో నిత్యం గొడవలు, అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే.. కాలభైరవునికి తీపి రొట్టెను (బెల్లం లేదా పంచదారతో చేసినది) నైవేద్యంగా సమర్పించండి. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని హరించి, ప్రశాంతతను చేకూరుస్తుంది.
కాలభైరవుడు న్యాయాధిపతి,ఆగ్రహ స్వరూపుడు. అందుకే ఆయన పూజలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.. ముఖ్య గమనిక..పూజ చేసే రోజు మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి. జంతువులను, ముఖ్యంగా కుక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించకూడదు. బలహీనులను వేధించడం లేదా ఇతరులను అవమానించడం వంటి పనులు చేస్తే భైరవ అనుగ్రహం లభించదు. మనస్సును ప్రశాంతంగా ఉంచి, భక్తితో 'ఓం కాలభైరవాయ నమః' అనే మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం. ఈ పవిత్ర కాలాష్టమి రోజున నియమ నిష్టలతో భైరవయ్యను పూజించి, మీ కష్టాల నుండి శాశ్వత విముక్తిని పొందండి.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post