కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
వేసవి తాపం ఎక్కువగా ఉండే జ్యేష్ఠ మాసంలో చేసే కొన్ని పనులు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి వాటిలో జల దానం, ఏకభుక్తం అంటే ఒక్కపూట భోజనము, చలువ చేసే వస్తువులను దానం,
జల దానం..బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, దాహార్తిని తీర్చడానికి షర్బత్ లేదా మంచినీరు అందించడం అత్యంత పుణ్యకార్యం.
ఏకభుక్తం..రోజుకు ఒకేసారి భోజనం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
చలువ చేసే వస్తువులను దానం..విసనకర్రలు, గొడుగులు, చెప్పులు, సత్తు పిండి వంటి చలువ చేసే వస్తువులను దానం చేయడం విష్ణుమూర్తికి ప్రీతికరము.
బ్రాహ్మీ ముహూర్త స్నానం..సూర్యోదయానికి ముందే మేల్కొని స్నానం ఆచరించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది.
శాస్త్రాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో కొన్ని పనులను నిషిద్ధంగా పేర్కొన్నారు పండితులు..
పగటి నిద్ర..ఈ మాసంలో పగలు నిద్రపోవడం వల్ల అనారోగ్యం, బద్ధకం దరిచేరుతాయి.
ఆహార నియమాలు..వంకాయ తినడం నిషిద్ధం. ఇది శరీరంలో వాత దోషాన్ని పెంచుతుంది. అలాగే అధిక మసాలాలు, తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి.
నీటి వృధా.నీటిని అనవసరంగా ఖర్చు చేయడం వరుణ దేవుడిని అవమానించడమే. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది.
జ్యేష్ఠ మాసంలో చేసే చిన్నపాటి ధర్మం కూడా వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. భక్తితో సూర్యారాధన చేస్తూ, తోటివారి దాహార్తిని తీరుస్తూ ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post