కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
సనాతన ధర్మంలో జ్యేష్ఠ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆధ్యాత్మిక పురోగతికి, దానధర్మాలకు, జపతపాలకు ఈ మాసం అత్యంత ప్రశస్తమైనది. 2026 సంవత్సరంలో మే 2వ తేదీన ప్రారంభం కానున్న ఈ పుణ్య మాసం జూన్ 29 వరకు కొనసాగుతుంది. ఈ 59 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల జాతక దోషాలు తొలగి, అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.
జ్యేష్ఠ మాస విశిష్టత.హిందూ పంచాంగం ప్రకారం.. ఇది మూడవ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వల్ల దీనికి 'జ్యేష్ఠ మాసం' అనే పేరు వచ్చింది. ఈ మాసం కుజ గ్రహానికి అంటే అంగారకుడు అధిపతి అయినప్పటికీ, సూర్య భగవానుడి ఆరాధన ఇక్కడ కీలకం. ఎండలు తీవ్రంగా ఉండే ఈ సమయంలో నీటి వినియోగం, దానంపై ప్రత్యేక దృష్టి సారించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
సూర్య ఆరాధన-అదృష్ట పరిహారాలుఈ మాసంలో సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి పరిహారాలు పాటించడం శుభప్రదం..
ప్రతిరోజూ 'ఓం ఘృణీః సూర్యాయ నమః' మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది తండ్రి నుంచి లేదా పై అధికారుల నుంచి మద్దతు లభించేలా చేస్తుంది.
ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం అంటే జల సమర్పణ చేస్తూ గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సూర్యుడికి నైవేద్యంగా పిండివంటలు లేదా పూరీలను సమర్పించి, వాటిని ప్రసాదంగా పంచడం వల్ల వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి.
వైవాహిక సౌఖ్యం..సూర్య నారాయణుడికి బెల్లం కలిపిన నీటిని సమర్పించడం వల్ల శారీరక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. లక్ష్మీదేవికి కుంకుమ తిలకం దిద్ది, పరమాన్నం నైవేద్యంగా సమర్పించడం వల్ల కుటుంబంలో మాధుర్యం నెలకొంటుంది.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post