గాయత్రి జయంతి వేడుకల నడుమ శ్రీ రామాలయ శంకుస్థాపన మహోత్సవం
June 27, 2026
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...
View Post
సనాతన ధర్మంలో జ్యేష్ఠ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆధ్యాత్మిక పురోగతికి, దానధర్మాలకు, జపతపాలకు ఈ మాసం అత్యంత ప్రశస్తమైనది. 2026 సంవత్సరంలో మే 2వ తేదీన ప్రారంభం కానున్న ఈ పుణ్య మాసం జూన్ 29 వరకు కొనసాగుతుంది. ఈ 59 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల జాతక దోషాలు తొలగి, అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.
జ్యేష్ఠ మాస విశిష్టత.హిందూ పంచాంగం ప్రకారం.. ఇది మూడవ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వల్ల దీనికి 'జ్యేష్ఠ మాసం' అనే పేరు వచ్చింది. ఈ మాసం కుజ గ్రహానికి అంటే అంగారకుడు అధిపతి అయినప్పటికీ, సూర్య భగవానుడి ఆరాధన ఇక్కడ కీలకం. ఎండలు తీవ్రంగా ఉండే ఈ సమయంలో నీటి వినియోగం, దానంపై ప్రత్యేక దృష్టి సారించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
సూర్య ఆరాధన-అదృష్ట పరిహారాలుఈ మాసంలో సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి పరిహారాలు పాటించడం శుభప్రదం..
ప్రతిరోజూ 'ఓం ఘృణీః సూర్యాయ నమః' మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది తండ్రి నుంచి లేదా పై అధికారుల నుంచి మద్దతు లభించేలా చేస్తుంది.
ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం అంటే జల సమర్పణ చేస్తూ గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సూర్యుడికి నైవేద్యంగా పిండివంటలు లేదా పూరీలను సమర్పించి, వాటిని ప్రసాదంగా పంచడం వల్ల వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి.
వైవాహిక సౌఖ్యం..సూర్య నారాయణుడికి బెల్లం కలిపిన నీటిని సమర్పించడం వల్ల శారీరక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. లక్ష్మీదేవికి కుంకుమ తిలకం దిద్ది, పరమాన్నం నైవేద్యంగా సమర్పించడం వల్ల కుటుంబంలో మాధుర్యం నెలకొంటుంది.
June 27, 2026
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...
View PostJune 9, 2026
విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్ర...
View PostJune 8, 2026
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 90,000 మంది భక్తులు శ్ర...
View PostJune 8, 2026
నెల్లూరులో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవం Rottela Panduga (రొట్టెల పండుగ). ఇది ప్రధానంగా Bara Shaheed Dargah వద్ద నిర్వహించబ...
View PostJune 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View Post